అతి అరుదైన సంపద అటవిపాలు..


అతి అరుదైన సంపద అటవిపాలు..





అక్కడి రాళ్లు ఓ చరిత్రకు పురుడు పోసినయి. ఆ కొండలు ఘనమైన వారసత్వ సంపదను  కడుపులో దాచుకున్నయి. ప్రపంచంలో ఎత్తైన హుస్సెన్ సాగర్ బుద్ధుడికి తనువునిచ్చిన శిలలు.. వాటితో పురుడు పోసుకున్న అపురూపమైన శివుని ప్రతిమలు, లింగాలు నేడు రాళ్లు రప్పలు, చెట్ల పొదల మాటున అనాధలుగా మిగిలినయి.

    అద్భతమైన పర్యాటక   క్షేత్రంగా అభివృద్ధి చెందే అన్ని అవకాశాలు ఉన్నా..పాలకుల నిర్లక్ష్యంతో బోసిపోతున్నాయి. అధికారులు ఇప్పటికైనా రాయగిరి కొండల చరిత్రపై అధ్యయనం చేసి  అక్కడి సంపదను రక్షించాలి.. పురావస్తు శాఖ అధికారులు పరిశోధన చేసి ఆలయానికి  సంబంధించిన ప్రతి విషయాన్ని అక్షరికరించాలి. పాలకులు నిద్రమత్తును వీడి అరుదైనా  విగ్రహాలకు ఆలయాన్ని నిర్మించి భవిష్యత్ తరాలకు అందించాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రిటైర్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతున్న టీ-సర్కారు

17 సెప్టెంబర్ - తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగ అంశాలు...

సర్వరోగాలను నయం చేసే బ్రహ్మస్త్రం ఈ దివ్యఔషదం