మాంచి నటులు మన నాయకులు...కాదంటరా ? డిసెంబర్ 13 , 2001 భారత ఆత్మలాంటి పార్టమెంట్ పై జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులు దాడిచేసారు. ఈ దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది , ఒక సీఆర్పీఎఫ్ మహిళతో పాటు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి పదేళ్లు నిండిన సందర్భంగా పార్లమెంట్ ఉభయసభల సభ్యులు అమర వీరులకు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో అమరుల త్యాగాలను అవమానం చేసిన.. చేస్తున్నా.. సుప్రీం తీర్పును పెడచెవిన పెట్టిన..పెడుతున్నా సర్కారు పెద్దలు శ్రీమతి..తీవ్రవాదుల బహుమతి సోనియా గాంధీగారు. ప్రధాని.. అపప్రధాని మన్మోహన్ సింగ్.. ఆర్ధిక...అనర్ధాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ.. చిక్కుల చిదంబరం.. చెంచాలు.. పేట్లు లాంటి పెద్దలందరు పాల్గోని.. మిమ్మల్ని మేమే చంపాము.. దయచేసి మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నరు. అంతేనా ఫోటో గ్రాఫర్లు..లేరు కదా అని చూసుకొని చమక్కులు విసురుకున్నారు.. చిరున్వులు నవ్వుకున్నారు.. ప్రాణాల్ని మింగడంలో.. కక్కడంలో నిపుణురాలైన సోనియాజీ.. ఎవరినో మింగే పనిలో ఉండి కాస్తా ఆలస్యంగా వచ్చినంటున్నారు. మొత్తానికి తమ నకిలీ ...
పోస్ట్లు
డిసెంబర్ 13, 2011లోని పోస్ట్లను చూపుతోంది