పోస్ట్‌లు

అక్టోబర్ 13, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

తుగ్లక్ రాజకీయాలు...

చిత్రం
                                                                     రాష్ట్రoలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయీ.. ఎవరు ప్రతిపక్షమో ఎవరు అధికార పక్షమో తెలియని అయోమయం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఒక వైపు చెంచల్ గూడ జైలును జగన్  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేసాడని ప్రధాన ప్రతిపక్షంతో పాటు.. అధికార పక్షం లోని నేతలు ప్రభుత్వదినేతపై విమర్శలు ఎక్కుపెట్టిన స్పందించని ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీ కోసం..అధినేత సోనియా కోసం జీవితాన్ని అంకితం చేస్తాననే పరమ  భక్తుడైన  శంకేర్ రావు ఇంటిపై పోలీసులను ఉసిగొల్పి వీరంగం సృష్టించడం సీ ఎం గారి పనేనని కాంగ్రెస్ శ్రేణులు అనుమానిస్తున్నాయీ. అంతే కాదు వేల కోట్లు మింగిన జగన్ను కంటికి రెప్పల కాపాడుతూ.. పార్టీ కోసం బతికే శంకేర్ రావు ను వేదించటం ...