పోస్ట్‌లు

జనవరి 22, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆదిలాబాద్ అడవుల్లో మరో శబరి

చిత్రం
ఆదిలాబాద్ అడవుల్లో మరో శబరి . అదిలాబాద్ అడవుల్లో నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డప్పు చప్పుల్లు.. సాంప్రదాయ నృత్యాలతో ఆదివాసీలు నాగోబా జాతరకు తరలివస్తున్నరు. జాతర మొదలైన కొద్ది గంటల్లోనే వేలాది మంది భక్తులు పోటెత్తారు. గంగా జలాలతో మెస్రం వంశీయులు నాగోబాను అభిషేకించి జాతరను షురూ చేసిన్రు. చిమ్మచీకట్లో నాగోబా ఆలయ ప్రవేశం చేశాడు. వేలాది మంది ఆదివాసీల కొలుపులతో నాగోబా జాతర జోరుగా మొదలైంది. పుష్యమాస అమావాస్య ప్రారంభమైన తొలిగడియల్లోనే మెస్రం వంశీయులు జాతరను ప్రారంభించిన్రు. కాలినడకన పవిత్ర గంగా జలాలతో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన్రు. ఈ పూజతో నాగోబా జాతర మొదలైంది. నాగోబా .. గోండుల అతిపెద్ద జాతర కావడంతో మన రాష్ట్రం నుంచే కాక , మధ్యప్రదేశ్ , మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు . తమ ఇలవేల్పు  నాగోబాను దర్శించుకొని భక్తులు పులకించిపోతున్నరు. ఎడ్లబండ్లు.. కాలినడకన భక్తులు ఆలయానికి వస్తున్నారు. నాగోబా దైవనామస్మరణతో ఆలయపరిసరాలను హోరెత్తిస్తున్నరు. జాతరను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ వెలుగులతో అలంకరించిన్రు. కొత్త కుండల్లో తీ...

కడుపుకొడితే ఎవ్వడైనా ఒక్కటే..(తన్ని తరిమేయాల్సిందే)

చిత్రం
కడుపుకొడితే ఎవ్వడైనా ఒక్కటే..(తన్ని   తరిమేయాల్సిందే) ఆదివాసీలు కదం తొక్కారు. ఖమ్మం జిల్లాను నినాదాలతో హోరెత్తించారు.  కొండకోనల నుంచి పట్టణంలో అడుగుపెట్టి హల్చల్ చేశారు. ఆత్మగౌరవ కోసం బాణాలు ఎక్కుపెట్టారు. వేటగాళ్ల దెబ్బ ఎట్లుంటదో ఖమ్మం జిల్లా దారులపై ప్రదర్శించిన్రు. అందరిని ఎస్టీల్లో కలిపి ఆదివాసులను ఆగం చేస్తే దుమ్ముదులుపుతమని తేల్చిచెప్పారు. యస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలనే డిమాండ్ చేశారు. లేదంటే ఆదివాసీల తడాఖ చూపెడతమని హెచ్చరించారు. ఆదివాసీల ఆత్మగౌరవం పేరుతో భారీ బహిరంగ సభను  ఖమ్మం పట్టణంలో నిర్వహించారు. మా రాజ్యం మాకే కావాలంటు సర్కారుకు జలక్ ఇచ్చిన్రు. ఆదివాసీ ఆత్మగౌరవసభకు జిల్లా నలుమూలలనుంచి వేలాదిగా ఆదివాసీలు కదంతొక్కినరు.సాంప్రదాయ కొమ్ము నృత్యాలతో, బాణాలతో కనువిందు చేస్తూ సర్ధార్ పటేల్ స్టేడియం నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించినరు. ఆదివాసీల వాదన. ·          1950 నుంచి 1966 వరకు లంబాడాలు ఆంధ్రప్రదేశ్ లో ఓసి జాబితాలో ఉన్నరు. ·       ...